JGL: ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీనీ నేడు మంగళవారంలోగా 100% పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పంపిణీ చేసిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్వోలు తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
వార్తలు
'నేటితో 100% పారాల పంపిణీ పూర్తి చేయాలి'


