హైదరాబాద్: 28°C
వార్తలు

అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరు మృతి

మణిపూర్‌లో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దుండగులు దాడులు చేశారు. ఈదాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సైన్యం, పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.