పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు చెందిన అనుబంధ ఛార్జిషీట్లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ పేరును NIA చేర్చింది. 2025 ఏప్రిల్ 22న JKలోని పహల్గామ్లో పర్యాటకులపై ముష్కరులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు. అనంతరం భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాక్లోని ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.
వార్తలు
'పహల్గామ్ ఉగ్రదాడి'.. ఛార్జిషీట్లో LeT చీఫ్ పేరు


