హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.