SS: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. ఆదివారం పెనుకొండ లోని క్యాంపు కార్యాలయంలో ఆమె 'ప్రజాదర్బార్' నిర్వహించి, నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న మంత్రి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
వార్తలు
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం :మంత్రి


