మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గడిచిన 24 గంటల్లో నగరంలో 25-39 సెంటీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ముంబై, రాయగఢ్, పాల్ఘర్, థానే జిల్లాలకు వాతావరణ శాఖ 'రెడ్ అలర్ట్' ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. బాధితుల సహాయార్థం హెల్ప్లైన్ నంబర్ 1916ను ఏర్పాటు చేశారు.
వార్తలు
ముంబైని ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు


