యూపీ ఆగ్రాలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసి బాత్ రూమ్ టైల్స్ కింద భార్య పాతిపెట్టింది. తర్వాత భర్త కనిపించటం లేదని అందరిని నమ్మించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను విచారించారు. దీంతో భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. 45 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.
వార్తలు
భర్తను చంపి, బాత్రూమ్లో పాతిపెట్టింది


