అయోధ్య విరాళాల కేసు ఓ కొలిక్కి రాకముందే బద్రీనాథ్ ధామ్లో కూడా కానుకలు, విరాళాలు చోరీపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిని సీరియస్గా తీసుకున్న బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ వెంటనే విచారణకు ఆదేశించింది. వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విచారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలయ సభ్యులను కోరింది.
వార్తలు
మొన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్
Advertisement
Advertisement
Advertisement


