హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు

Advertisement

AP: హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిల నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ నేపథ్యంలో గంధం సునీత, అలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ను నియమిస్తూ కేంద్రన్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల పాటు అడిషనల్ న్యాయమూర్తులుగా కొనసాగాక శాశ్వతంగా బాధ్యతలు చేపడతారు. వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది.

Advertisement

Advertisement