ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత్ బృందం టెహ్రాన్ చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అత్-హస్నైన్లు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఇరాన్కు చేరుకున్న భారత్ బృందం
Advertisement
Advertisement
Advertisement


