హైదరాబాద్: 28°C
వార్తలు

లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Advertisement

ATP: అమరావతిలోని శాసనసభ భవనంలో జరిగిన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. కమిటీ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.s) అమలు తీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిబంధనల అమలుపై అధికారులతో చర్చించారు.

Advertisement

Advertisement