హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారానికి మళ్లీ రెక్కలు

Advertisement

బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. తగ్గినట్లే తగ్గిన పసిడి ధర అమాంతం పెరిగిపోయింది. దాదాపు రూ.1.50 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సు ఒక్కరోజులో 57 డాలర్లు పెరిగి 4,181 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సు 2.44 శాతం పెరిగి 62.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలు పసిడికి మళ్లీ డిమాండ్ కల్పించాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement