GNTR: టీడీపీ కేంద్ర కార్యాలయంలో 42వ బ్యాచ్, 10వ యూనిట్ ఇంఛార్జ్ల శిక్షణా శిబిరాన్ని జాతీయ ఉపాధ్యక్షులు తొండపు దశరథజనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఇంఛార్జ్లకు సూచించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
టీడీపీ శిక్షణా శిబిరం ప్రారంభించిన దశరథ జనార్ధన్
Advertisement
Advertisement
Advertisement


