పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్, విత్డ్రా నిబంధనలను తపాలా శాఖ మరింత సులభతరం చేసింది. ఆధార్ బయోమెట్రిక్ ద్వారా లావాదేవీలు నిర్వహించే సదుపాయం తీసుకొచ్చింది. రూ.50 వేల వరకు డిపాజిట్లు, రూ.20 వేల లోపు విత్డ్రాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ సౌకర్యం కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. మైనర్ లేదా జాయింట్ ఖాతాలకు వర్తించదని తెలిపింది.
వ్యాపారం
పోస్టాఫీసుల్లో డిపాజిట్, విత్డ్రా మరింత సులభం
Advertisement
Advertisement
Advertisement


