KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం గణేష్ యువజన కమిటీ ఆధ్వర్యంలో గణనాథుడిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిమజ్జనానికి గణనాథుడిని తరలించారు. డీజే పాటలు, కోలాటాలతో గ్రామంలో సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా వినాయకుడి ఊరేగింపు..!


