TPT: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ నిర్వహిస్తామని ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి తోటకూర కోటేశ్వరరావు తెలిపారు. 23న సచివాలయంలో జరిగే సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభించకపోతే 28 జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపడతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
27న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ


