NZB: భీంగల్ మండలంలోని ముచ్కూర్ ZPHS పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు పాఠశాల HM ఆరె రమేశ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 19 నుంచి 21 వరకు కమ్మర్పల్లిలో జరగనున్న ’11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్’లో జిల్లా జట్టు తరపున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక


