హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఆదేశం

MDCL: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చీఫ్ ఇంజినీర్ సాధారం రాయల్, MMC అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌతమ్‌నగర్ RUB, బొల్లారం ROB ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలపై చర్చించారు. ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.