VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 19న హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్న నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీఐఎస్ఎఫ్, జీఎంఆర్, ఇతర శాఖల అధికారులతో సమావేశమై భద్రతా చర్యలు, ఏర్పాట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి పర్యటనపై భద్రతా సమీక్ష


