హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్‌ను సత్కరించిన జర్నలిస్టులు

PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ బూసా రమ్య కీర్తనను జేఏఏపీ, ఎన్‌యూజే–ఐ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌర సేవల మెరుగుదలకు కమిషనర్ చేస్తున్న కృషిని జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు సభ్యులు కొనియాడారు.