CTR: వైసీపీ కోటరీ లేదా ఆ పార్టీ నేతలు తనను రెచ్చగొడితే మరిన్ని సంచలన విషయాలను బయటపెడతానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తనను కవ్విస్తే నష్టపోయేది వైసీపీయేనని అన్నారు. తన వద్ద ఇంకా సమాచారం ఉందని, అవసరమైతే ప్రజలకు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రెచ్చగొడితే మరిన్ని బయటపెడతా: విజయసాయి


