AKP: అచ్యుతాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తాగునీరు, విద్యుత్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, రోడ్డు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'అంతరాయం రాకుండా చూడాలి'


