హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలపై కమిషనర్ ఆదేశాలు

RR: ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 10 ఫిర్యాదులు అందాయి. జోనల్ కమిషనర్ వికాస్ వినతులను పరిశీలించి, పౌరుల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.