MDCL: నాచారం పరిధి రాఘవేంద్రనగర్లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. రోడ్లను పరిశీలించగా పలుచోట్ల గుంతలు ఉన్నట్లు గుర్తించారు. డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గుంతలకు వెంటనే మరమ్మతులు: కమిషనర్


