కృష్ణా: బంటుమిల్లి మండలం మచిలీపట్నం– పెడన ప్రధాన రహదారిపై సోమవారం కంటైనర్ బోల్తాపడింది. కంటైనర్ టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదం.. ఎక్కడంటే..!


