BDK: పాల్వంచ పట్టణంలో లైన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లక్ష్మీదేవిపల్లి, హమాలీ కాలనీ, రాహుల్గాంధీ నగర్, వనమా కాలనీ, జయమ్మ కాలనీ, వికలాంగుల కాలనీ, తెలంగాణ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈడీ తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


