CTR: జిల్లా కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు చిత్తూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్


