హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంషాబాద్‌లో ప్రమాదం.. మహిళ మృతి

RR: శంషాబాద్‌ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ప్రైవేట్ ఉద్యోగిని మృతి చెందారు. ఎయిర్పోర్ట్‌కు వెళ్తుండగా ఆర్వోబీ యూటర్న్ వద్ద ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న రాధిక అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.