NLR: అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు గిరిజన కాలనీ నందు మంచినీటి సమస్యతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కారం చేయాలనీ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్కి శనివారం వినతిపత్రం అందజేశారు అందజేశారు. గిరిజన కాలనిలో ఇంకొక బోరు మంజూరు చేసి కొత్త బోరు వేయాలనన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకి వినతి


