WNP: పెబ్బేర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా అధికారి డీఎంహెచ్వో భాస్కర్ నాయక్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎంహెచ్వో తనిఖీ


