KDP: సిద్ధవటం మండలం మందపల్లె ప్రాంతంలో గ్రీన్ హైవే పనుల పేరుతో అనుమతి లేని సర్వే నంబర్ 1152/A1లో మట్టి తవ్వకాలకు యత్నించారని దళిత రైతులు ఆరోపించారు. అనుమతులు 1171, 1175 సర్వే నంబర్లకే ఉన్నప్పటికీ హిటాచీలు, టిప్పర్లతో తవ్వకాలకు ప్రయత్నించారని తెలిపారు. అడ్డుకున్న తమను కులం పేరుతో దూషించి బెదిరించారని ఆరోపిస్తూ ఒంటిమిట్ట సీఐకి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్ హైవే పేరుతో మట్టి తవ్వకాలు..!


