హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలి’

NDL: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని జిల్లా అధ్యక్షుడు సురేష్‌ యాదవ్‌ కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.