SRD : ముత్తంగి జెడ్పీహెచ్ఎస్లో ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రూ. 80 లక్షలతో నిర్మించనున్న 4 అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. మరో 10 తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో సీసీ పనులు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం


