హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో మాజీ సీఎం పర్యటన

KRNL: నేడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సాగునీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఉమ్మడి జిల్లా నేతలు ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం ఎస్వీ  మోహన్ రెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నట్లు సమాచారం.