విశాఖలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో సీఆరెడ్-2019 డ్రాఫ్ట్పై కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. సూచనలు, అభ్యంతరాలను నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ


