KDP: ప్రొద్దుటూరు మోడంపల్లె ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న నీటిని ప్రజలు తాగొద్దని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ బుధవారం సూచించారు. నీటిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీరు సురక్షితమని నిర్ధారించిన తర్వాతే వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మోడంపల్లె ట్యాంకు నీరు తాగొద్దు'


