అన్నమయ్య: మదనపల్లెలో రాజంపేట ఎంపీ పీ.వీ. మిథున్ రెడ్డి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీపీలు, దిశా కమిటీ సభ్యులు హాజరయ్యారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో దిశా సమావేశం


