KRNL: ప్రభుత్వం సమకూర్చిన ఈ–ఆటోలను మంత్రి టీజీ భరత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బుధవారం కొండారెడ్డి బురుజు సమీపంలో జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు వీటిని వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త సేకరణకు ఈ–ఆటోలు


