NTR: విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా YCP నేతలు పోలవరం గోదావరి జలాలతో ఆయన కాంస్య విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. కృష్ణలంక మలేరియా ఆస్పత్రి వద్దనూ YSR విగ్రహానికి జలాభిషేకం నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ఆర్కు వైసీపీ నేతల నివాళి


