ఢిల్లీ మాల్వియా నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై పోలీసులు ఛార్జీషీట్ను కోర్టుకు సమర్పించారు. హోటల్ యాజమాని లవ్కేష్ బజాజ్తో పాటు మరో ఇద్దరిని ప్రధాన నిందితులుగా చేర్చారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించటం వంటి అంశాలపై వీరిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.
వార్తలు
22 మందిని బలగొన్న కేసులో కీలక పరిణామం


