WNP: ZPHSలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏలను ప్రకటించాలని, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం రవికుమార్తో పాటు ఉపాధ్యాయులు వెంకట్ రాముడు, అరవింద్, రంగనాయకమ్మ, బాలస్వామి, లక్ష్మి, నాగరాజు, సురేష్, చిన్నయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల నల్ల బ్యాడ్జీలతో నిరసన


