హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.7,360 కోట్ల పైప్‌లైన్ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

HYD: నగర తాగునీటి అవసరాలు, మూసీ సుందరీకరణకు అవసరమైన నీటి సరఫరా కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.7,360కోట్లతో 2 భారీ పైప్‌లైన్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో పైప్‌లైన్‌ ద్వారా 10 TMCల నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక ఎస్‌పీవీ ఏర్పాటు చేసి రుణంఈ పైప్‌లైన్ల ద్వారా HYD తాగునీటి అవసరాలను తీర్చనున్నారు.