కాకినాడ: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా నగరంలో పర్యటిస్తున్నట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పర్లోవపేటలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: కాకినాడ కమిషనర్


