AICC అధ్యక్షుడు ఖర్గేకు వ్యతిరేకంగా న్యాయవాది సుదర్శన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వీగిపోయింది. దీనిపై న్యాయవాది తీవ్రంగా స్పందిస్తూ.. బీజేపీ సభ్యులను చంపేయమన్న ఖర్గేను.. ముస్లింలు, క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న డిమాండ్ను కోర్టు సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. ఈ వాదనలు విన్న సీజేఐ.. ఆ న్యాయవాదిని తన రెండో పిటిషన్ను చదవాలని ఆదేశించారు.
వార్తలు
సుప్రీం తీర్పుపై లాయర్ అసహనం.. CJI సీరియస్


