ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. SIR–2026లో భాగంగా నగరంలోని 60 డివిజన్లలో సంబంధిత అధికారులు నిమగ్నమైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు, దరఖాస్తుదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు KMCలో ప్రజావాణి రద్దు


