BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక శుక్రవారం రాత్రి అదృశ్యమవగా, శనివారం రాత్రికి పోలీసులు తెలంగాణలో గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంతమాగులూరు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి బాలికను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేషగిరిరావు వివరాలు వెల్లడించారు
ఆంధ్రప్రదేశ్
బాలిక అదృశ్యం.. తెలంగాణలో గుర్తింపు!


