KRNL: సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. నాగరాజాశెట్టి తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ, బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తులు


