హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NTR: భవానీపురం రామరాజ్యనగర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, మెయింటెనెన్స్ నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో నేడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ కొండలరావు తెలిపారు. కబేళా సెంటర్, బ్రహ్మయ్య కాలనీ, చర్చి రోడ్, లీడ్‌వెల్ స్కూల్ రోడ్ తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.