సత్యసాయి: కదిరి కుటాగుల్లలోని బ్లూమూన్ విద్యాసంస్థల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. మేజర్ ధ్యాన్చంద్ క్రీడా స్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే


