MDK: మెదక్లో రేపు జిల్లా స్థాయి పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నేతలు శ్రీనివాసరావు, మధుసూదన్ తెలిపారు. పురుషులకు 5కే నర్సాపూర్–తూప్రాన్ చౌరస్తా నుంచి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు 2కే న్యూ బస్టాండ్ నుంచి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు ఉంటుందని తెలిపారు. పాల్గొనేవారు ఉదయం 6 గంటలకే చేరుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.
తెలంగాణ
మెదక్లో రేపు జిల్లా స్థాయి పరుగు పోటీలు


